18 కోట్ల వ్యయంతో అత్యాధునిక పెట్ స్కాన్… ఇక ఫై ప్రజలకు ఉచితం
గుంటూరు జీజీహెచ్ లో అత్యాధునిక పెట్ స్కాన్' సిద్ధం అమెరికా నుంచి తెప్పించిన దీని వ్యయం రూ. 18 కోట్లు క్యాన్సర్ గుట్టును పసిగట్టే ఈ స్కాన్ ప్రభుత్వాసుపత్రుల్లో ఏర్పాటుకావడం ఇదే తొలిసారి పేదల ఆరోగ్య సంరక్షణ కోసం కూటమి ప్రభుత్వం కృషి -రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి ప్రైవేట్ కార్పొరేట్ అసుపత్రులకు మాత్రమే పరిమితమైన అత్యాధునిక పెట్ స్కాన్ (క్యాన్సర్ గుట్టును పసిగట్టే) గుంటూరులోని ప్రభుత్వ బోధనాసుపత్రిలో సిద్ధమైంది. పేద,...