రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

పీఎం సూర్య ఘర్ పధకంపై 10 వేల రూఫ్ టాప్ యూనిట్లు ఏర్పాటు లక్ష్యం

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets
Mounikadesk

పీఎం సూర్య ఘర్ పధకంపై 10 వేల రూఫ్ టాప్ యూనిట్లు ఏర్పాటు లక్ష్యం

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET AP DSC Tenth Hall Tickets

పుట్టపర్తి, ఏప్రిల్ 4 (పీపుల్స్ మోటివేషన్):‌ 
పియం సూర్య ఘర్ పధకంపై ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10 వేల రూఫ్ టాప్ యూనిట్లు ఏర్పాటు చేయడం లక్ష్యం గా ప్రణాళికలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ టి.ఎస్. చేతన్ అధికారులను తీసుకున్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని కోర్టు హాలు నందు నియోజకవర్గాల అభివృద్ధిపై సమీక్ష సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో జైంట్ కలెక్టర్ అభిషేకం కుమార్ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పియం సూర్య ఘర్ పధకంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులు ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులకు కేంద్ర ప్రభుత్వం 60వేల రూ.లు, రాష్ట్ర ప్రభుత్వం 55 వేల రూ.లను సబ్సిడీగా అందించి నూరు శాతం ఉచితంగా అందజేస్తోంది. వరకు. అవసరాలకు వినియోగించు కోగా మిగిలిన విద్యుత్ ను గ్రిడ్ కు అందిస్తే యూనిట్ కు 2రూ.ల 90 పైసలు వంతున చెల్లించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుత ఎస్టీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని, ఈపధకం అమలుతో వారికి మరింత ప్రయోజనం.అదే బిసి వర్గాలకు అయితే 2కిలోల వాట్ కు కేంద్రం 60 వేల రూ.లు, రాష్ట్ర ప్రభుత్వం 20 వేలు అందించినందున మరో 35 వేల రూ.లను లబ్దిదారులకు బ్యాంకు ద్వారా రుణం పొంది 5ఏళ్ల కాలపరిమితితో తిరిగి చెల్లించాలని అన్నారు. అన్ని నియోజకవర్గాల విజన్ ప్రణాళికలు మీ విజయ ప్రణాళికలో భూగర్భజలాలు, వ్యవసాయం మరియు ఉద్యానవన వివరాల జాబితాను సిద్ధం చేయాలి. నియోజకవర్గ విజన్ ప్రణాళిక కమిటీ ఏర్పాటు చేసింది. ప్రతి నియోజకవర్గానికి 5 మంది సభ్యులను మరియు జిల్లా స్థాయి 5 మంది సభ్యులను ఎంపిక చేయడానికి నియోజకవర్గ విజన్ ప్రణాళిక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని విషయాలలో ఉన్న వ్యక్తులను ఎంపిక చేయడానికి, ఆయా నియోజకవర్గాలలో సమస్య నివారణకు, కంట్రోల్ రూమ్ ఏర్పాటు జిల్లా కార్యాలయం, RDO కార్యాలయాలు, తహశీల్దార్ కార్యాలయాలు మరియు అన్ని సచివాలయాలలో WhatsApp పాలన పోస్టర్లు మరియు ఫ్లెక్సులు ఏర్పాటు చేయాలని నీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాలని DMHO RDOలను అందుబాటులో ఉంచడం, ఇంకా పైపులైన్లు ఎక్కడ లీకేజీ కాకుండా ముందస్తుగా మరమ్మత్తు పనులు చేపట్టాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తనిఖీ పారిశుధ్యం, నీటి కాలుష్యం మరియు పైపు లైన్లను పరిశీలించారు DPOని స్వాధీనం చేసుకున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో మినీగోకులంలో,ఫారంపాండ్స్,పశువులకు నీటి తొట్టెల నిర్మాణం పనులు చేపట్టాలి రోడ్డు కనెక్టివిటీ ఉండే ప్రాంతాలు గుర్తించి పనులు మొదలు పెట్టాలని అధికారులను నియమించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు పుట్టపర్తి సువర్ణ, ధర్మవరం మహేష్, పెనుగొండ ఆనంద్, కదిరి శర్మ, గ్రామ వార్డు సచివాలయాల నోడల్ ఆఫీసర్ సుధాకర్ రెడ్డి, డిపిఓ సమత, డీఎంహెచ్‌ఓ ఫిర్జ్ బేగం, డ్వామా పిడి విజయేంద్ర ప్రసాద్, డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణ రెడ్డి, ఎస్పీడీసీఎల్ ఈ సురేంద్రనాథ్, సీపీఓ విజయ్ కుమార్, నెడ్ కాప్ అధికారి ఉన్నారు.

Comments

-Advertisement-