రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఏపీలో ప్రభుత్వ పథకాలకు నిధుల విడుదలకు నో చెప్పిన ఎలక్షన్ కమిషన్

Telugu daily news today Telugu daily news newspaper today Telugu daily news epaper today Telugu daily news headlines Braking news Popular news Telugu
Peoples Motivation

ఏపీలో ప్రభుత్వ పథకాలకు నిధుల విడుదలకు నో చెప్పిన ఎలక్షన్ కమిషన్ 

ఎన్నికలు ముగిసే వరకు ప్రభుత్వ పథకాలకు నిధుల విడుదల వాయిదా

ఎన్నికల తర్వాతే ఇన్ పుట్ సబ్సిడీ నిధులు విడుదల చేయాలని స్పష్టం

స్క్రీనింగ్ కమిటీ ప్రతిపాదనలు తిరస్కరించిన ఎలక్షన్ కమిషన్

Telugu daily news today Telugu daily news newspaper today Telugu daily news epaper today Telugu daily news headlines Braking news Popular news Telugu
అమరావతి, (పీపుల్స్ మోటివేషన్):-

కేంద్ర ఎన్నికల సంఘం నేడు కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ప్రభుత్వ పథకాల విడుదలకు అభ్యంతరం చెప్పింది. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రభుత్వ పథకాలకు నిధుల విడుదలను వాయిదా వేయాలని ఈసీ స్పష్టం చేసింది. పథకాలకు నిధుల విడుదలపై సోమవారం ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ చర్చించింది. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ చెల్లించేందుకు స్క్రీనింగ్ కమిటీ ఎలక్షన్ కమిషన్ కి ప్రతిపాదనలు పంపింది. అయితే, ఎన్నికల సంఘం ఈ ప్రతిపాదనలను తిరస్కరించింది. ఎన్నికలు ముగిశాకే ఇన్ పుట్ సబ్సిడీ నిధులు విడుదల చేయాలని స్పష్టం చేసింది.

Comments

-Advertisement-