రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త...

Telugu daily news today Telugu daily news newspaper today Telugu daily news epaper today Telugu daily news headlines Braking news Popular news Telugu
Peoples Motivation

రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త...

రైతు భరోసా నిధుల విడుదల చేసిన వ్యవసాయ శాఖ

సోమవారం జీవో విడుదల

రైతుభరోసా రూ.15వేలు ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ

Telugu daily news today Telugu daily news newspaper today Telugu daily news epaper today Telugu daily news headlines Braking news Popular news Telugu
హైదరాబాద్, (పీపుల్స్ మోటివేషన్):-

రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పంట పెట్టుబడి సాయం కింద రైతులకు అందించే రైతు భరోసా (రైతుబంధు) నిధులను వ్యవసాయ శాఖ సోమవారం విడుదల చేసింది. ఇప్పటి వరకు ఐదు ఎకరాల లోపు వారికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఇప్పుడు ఐదు ఎకరాలు పైబడిన రైతులకు కూడా నిధులు విడుదల చేసింది. రైతుల ఖాతాల్లో నిధులను జమ చేసింది. రైతు భరోసా కింద ప్రభుత్వం రూ.2000 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ మేరకు జీవోను విడుదల చేసింది. తాము అధికారంలోకి రాగానే రైతుభరోసా కింద రూ.15వేలు ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది.

Comments

-Advertisement-