రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

పోలీసులకు పట్టుబడ్డ రూ.8.40 కోట్లు సీజ్

Amount seased 8 crore rupees Telugu daily news today Telugu daily news newspaper today Telugu daily news epaper today Telugu daily news headlines Brak
Peoples Motivation

పోలీసులకు పట్టుబడ్డ రూ.8.40 కోట్లు సీజ్

Amount seased 8 crore rupees in jaggayyapeta
జగ్గయ్యపేట, మే 08 (పీపుల్స్ మోటివేషన్):-

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీసులు రూ.8.40 కోట్లను సీజ్ చేశారు. ముమ్మర తనిఖీల్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్పోస్టు వద్ద తనిఖీలు చేపట్టిన పోలీసులు.. లారీలో తరలిస్తున్న రూ.8.40 కోట్లను సీజ్ చేశారు. నగదును హైదరాబాద్ నుంచి గుంటూరుకు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

Comments

-Advertisement-