మే 16 నుంచి 23 వరకు EAMCET 2024 పరీక్షలు... హాల్ టికెట్లు విడుదల
మే 16 నుంచి 23 వరకు EAMCET 2024 పరీక్షలు... హాల్ టికెట్లు విడుదల
అమరావతి, (పీపుల్స్ మోటివేషన్):-
ఏపీ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే (ఎంసెట్) నిర్వహించే పరీక్షలు మే 16-23 వరకు ఈఏపీసెట్ పరీక్షలు జరగనున్నాయి. మే 16, 17 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, మే 18 నుంచి 23 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలను రెండు షిఫ్టుల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకూ నిర్వహిస్తారు. ఈ పరీక్షను జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ కాకినాడ (జేఎన్టీయూకే) నిర్వహించనుంది. రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ప్రైవేట్, అన్ ఎయిడెడ్, అనుబంద కాలేజీల్లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీసెట్-2024 నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే
అభ్యర్థులు ఇక్కడ క్లిక్ చేసి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు
CANDIDATES APEAPCET 2024 HALL TICKETS CLICK HERE