-Advertisement-

వ్యవసాయ గోదాంలో భారీగా మంటలు వరిధాన్యం బస్తాలు బుడిద..

latest news telugu, breaking news in india, today latest news in telugu, latest news today, latest news live 5 latest news headlines latest news world
Peoples Motivation

వ్యవసాయ గోదాంలో భారీగా మంటలు వరిధాన్యం బస్తాలు బుడిద..

మంటలు అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్న వాటర్ ఫైర్ ఇంజన్లు

పెబ్బేరు/వనపర్తి, ఏప్రిల్ 01 (పీపుల్స్ మోటివేషన్):-

వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ పట్టణ కేంద్రం పరిధిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం సాయంత్రం 4:30 -5 గంటల మధ్యలో వ్యవసాయ గోదాం లో మంటలు చెలరేగాయి. అందులోని గోదాములో కోట్ల విలువ చేసే వరిధాన్యం బస్తాలు కాలిపోయాయి. ధాన్యం విలువ సుమారు రూ.15 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే 40 లక్షల గన్నీ బ్యాగులు కాలిబూడిదయ్యాయి. అధికారులు గోదాం కు వెళ్లి పరిశీలించాలని, ప్రమాదంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Latest news fire accident

Latest news fire accident

Comments

-Advertisement-