-Advertisement-

రెండు బైకులు ఢీ.. వ్యక్తి మృతి ఇద్ధరి పరిస్థితి విషమం.

Latest crime news in Telugu, Crime news Telugu, today Crime news, Breaking News Telugu, latest updates in crime news telugu,crime news channels,
Peoples Motivation

రెండు బైకులు ఢీ.. వ్యక్తి మృతి ఇద్ధరి పరిస్థితి విషమం.

ఆలూరు, మార్చి 11 (పీపుల్స్ మోటివేషన్):-

ఆలూరు మనేకుర్తి గ్రామంలో రెండు బైకులు ఢీ.. వ్యక్తి మృతి. ఆదోని నేషనల్ హైవే మనేకుర్తి గ్రామం సమీపంలో రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. కాగా వీరి ఇరువురి పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో కర్నూలు తరలిస్తామని వైద్యులు తెలిపారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

www.peoplesmotivation.com

www.peoplesmotivation.com

Comments

-Advertisement-