-Advertisement-

అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య

Latest crime news in Telugu, Crime news Telugu, today Crime news, Breaking News Telugu, latest updates in crime news telugu,crime news channels,
Peoples Motivation

అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య

క్రిష్ణగిరి/కర్నూలు, మార్చి 17 (పీపుల్స్ మోటివేషన్):-

కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండల పరిధిలోని లాల్ మాన్ పల్లి గ్రామానికి చెందిన షేక్.. అల్లా భాష 38.సంవత్సరాలు అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే తనకున్న పొలం సాగు కోసం ఎనిమిది లక్షలు రూపాయలు అప్పు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పుల ఒత్తిళ్లు ఎక్కువ అవడంతో తీర మనస్థాపానికి లోనై తన పొలంలోకి వెళ్లి పురుగుల మందు తాగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

షేక్.. అల్లా భాష

Comments

-Advertisement-