-Advertisement-

వేలంపాటలో కత్తితో దాడి.. వ్యక్తి మృతి

Latest crime news in Telugu, Crime news Telugu, today Crime news, Breaking News Telugu, latest updates in crime news telugu,crime news channels,
Peoples Motivation

వేలంపాటలో కత్తితో దాడి.. వ్యక్తి మృతి

చాగలమర్రి/ నంద్యాల, మార్చి 18 (పీపుల్స్ మోటివేషన్):-

నంద్యాల జిల్లా చాగలమర్రి మండల కేంద్రంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద అధికారులు సోమవారం మార్కెట్ వేలం పాటలు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా ఘర్షణ చోటుచేసుకుంది. దస్తగిరి అనే వ్యక్తి ఇమాం అనే యువకుడిని కత్తితో పొడవడంతో అక్కడికి అక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆళ్లగడ్డ రూరల్ సీఐ హనుమంత నాయక్, ఎస్ఐ రమణయ్య విచారిస్తున్నారు మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Chagalammarri market yard news

Comments

-Advertisement-