-Advertisement-

ఉపాధ్యాయుడు ఆత్మహత్య...కనబడుట లేదని కుటుంబ సభ్యుల ఫిర్యాదు‌.!

Latest crime news in Telugu, Crime news Telugu, today Crime news, Breaking News Telugu, latest updates in crime news telugu,crime news channels,
Peoples Motivation

ఉపాధ్యాయుడు ఆత్మహత్య...కనబడుట లేదని కుటుంబ సభ్యుల ఫిర్యాదు‌.!

Latest news
ప్రొద్దుటూరు, మార్చి 23 (పీపుల్స్ మోటివేషన్):-

ప్రొద్దుటూరు పట్టణంలోని ఓ లాడ్జిలో కర్నూలు జిల్లా కు చెందిన ఉపాధ్యాయుడు ఆత్మహత్య...కర్నూలు పట్టణం లో నివాసం ఉంటున్న ఉపాధ్యాయుడు రాజశేఖర్ శర్మ కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం లోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు...గత కొద్ది రోజుల క్రితం ఎంఈఓ ఉపాధ్యాయుని సస్పెండ్ చేయడంతో మనస్థాపానికి గురైన ఉపాధ్యాయుడు రెండు రోజుల క్రితం ప్రొద్దుటూరుకు వచ్చారు... ప్రొద్దుటూరు పట్టణంలో ఓ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకొని చేతికి ఉన్న నరాలను కోసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది...కర్నూలు జిల్లాలో ఉపాధ్యాయుడు రాజశేఖర్ శర్మ కనిపించట్లేదని కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు సమాచారం...పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే ఈ లాడ్జీ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు సమాచారం.

Comments

-Advertisement-