-Advertisement-

టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా...11 ఎమ్మెల్యే, 13 ఎంపీ స్థానాల ప్రకటన

latest news telugu, breaking news in india, today latest news in telugu, latest news today, latest news live 5 latest news headlines latest news world
Peoples Motivation

టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా...11 ఎమ్మెల్యే, 13 ఎంపీ స్థానాల ప్రకటన

TDP THIRD CONTESTING LIST RELEASED
అమరావతి, మార్చి 22 (పీపుల్స్ మోటివేషన్):-

టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. 11 శాసనసభ స్థానాలతో పాటు 13 మంది ఎంపీ అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది. పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాల్లో తెదేపా పోటీ చేయనుంది. ఇదివరకే 128 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా మరో 11 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా 5 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలను పెండింగులో ఉంచింది.

అసెంబ్లీ స్థానాల అభ్యర్థులు..

  • పలాస-గౌతు శిరీష
  • పాతపట్నం- మామిడి గోవిందరావు
  • శ్రీకాకుళం-గొండు శంకర్
  • శృంగవరపుకోట- కోళ్ల లలితకుమారి
  • కాకినాడ సిటీ- వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు)
  • అమలాపురం (ఎస్సీ)- అయితాబత్తుల ఆనందరావు
  • పెనమలూరు-బోడె ప్రసాద్
  • మైలవరం- వసంత వెంకట కృష్ణప్రసాద్
  • నరసరావుపేట- చదలవాడ అరవిందబాబు
  • చీరాల- మద్దులూరి మాలకొండయ్య యాదవ్
  • సర్వేపల్లి- సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

లోక్‌సభ స్థానాల అభ్యర్థులు..

  • శ్రీకాకుళం- కింజరాపు రామ్మోహన్నాయుడు
  • విశాఖపట్నం- మతుకుమిల్లి భరత్
  • అమలాపురం- గంటి హరీష్
  • ఏలూరు- పుట్టా మహేశ్ యాదవ్
  • విజయవాడ- కేశినేని శివనాథ్ (చిన్ని)
  • గుంటూరు- పెమ్మసాని చంద్రశేఖర్
  • నరసరావుపేట- లావు శ్రీకృష్ణ దేవరాయలు
  • బాపట్ల- టి.కృష్ణ ప్రసాద్
  • నెల్లూరు- వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
  • చిత్తూరు- దగ్గుమళ్ల ప్రసాదరావు
  • కర్నూలు- బస్తిపాటి నాగరాజు (పంచలింగాల నాగరాజు)
  • నంద్యాల- బైరెడ్డి శబరి
  • హిందూపురం- బీకే పార్థసారథి

Comments

-Advertisement-