రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆలూరు వైసీపీ ఇంఛార్జి విరుపాక్షి సోదరుడు శ్రీరాములు

GENERAL NEWS, AP NEWS, POLITICAL NEWS, KURNOOL DIST NEWS
Peoples Motivation

మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆలూరు వైసీపీ ఇంఛార్జి విరుపాక్షి సోదరుడు శ్రీరాములు

Thumbnails 26

ఆస్పరి, ఫిబ్రవరి 22 (పీపుల్స్ మోటివేషన్):-

ఆస్పరి మండలం బినిగేరి గ్రామం లో నివసిస్తున్న యువకుడు బోయ ఈరన్న(వయసు 30 ) గుండె పోటుతో నిన్న రాత్రి మరణించాడు విషయం తెలుసుకున్న వైసీపీ ఇంఛార్జి విరుపాక్షి సోదరుడు శ్రీ రాములు కుటుంబాన్ని పరామర్శించి నివాళి అర్పించడం జరిగింది. మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. పిల్లలను ఓదార్చుతు 10000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. శ్రీ రాములు తో పాటు బినిగెరి ఎంపీటీసీ సోమన్న , సర్పంచ్ వెంకటేష్, తలారి వెంకటేష్, తలారి రంగయ్య, నల్లారెడ్డి, తదితరులు నివాళి అర్పించారు..

Thumbnails 27

Thumbnails 28

Comments

-Advertisement-