రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఎలక్షన్ కమిషన్ #లోక్ సభ ఎన్నికల‌...అభ్యర్థుల వ్యయ పరిమితి పెంపు

Is Lok Sabha and general election same? How are general elections held in India? Loksabha elections?When Loksabha elections?When Parliament elections?
Peoples Motivation

ఎలక్షన్ కమిషన్ #లోక్ సభ ఎన్నికల‌...అభ్యర్థుల వ్యయ పరిమితి పెంపు

ఢిల్లీ, (పీపుల్స్ మోటివేషన్):-

లోక్ సభ  ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల వ్యయ పరిమితిని పెంచినట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. 

వ్యయ పరిమితి పెంపు వివరాలు:-

👉ఒక్కో అభ్యర్థి గరిష్ఠంగా రూ. 95లక్షలు ఖర్చు చేయవచ్చని తెలిపింది.

👉ఒక్కో నియోజకవర్గంలో ప్రచార వాహనాల సంఖ్యను కూడా 5 నుంచి 13 వాహనాలకు పెంచింది. 

👉 అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 12,500/-, ఇతరులు రూ. 25,000/- చొప్పున డిపాజిట్ చెల్లించాలని పేర్కొంది. 

అభ్యర్థులు ప్రకటించే హామీల మేనిఫెస్టో ప్రతులను ప్రాంతీయ భాషతో పాటు Hindi, English భాషలలో కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సమర్పించాలని తెలియజేసింది.

ECI THUMBNAILS

Comments

-Advertisement-