Processing...
  peoplesmotivation.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రతీ శుక్రవారం ఫీల్డ్ గ్రీవెన్స్ డే.. ప్రజల సమయాన్ని వృధా చేయొద్దు

అర్జీల పరిష్కారంలో బ్రాండ్ తెచ్చుకోవాలి ఇకపై ప్రజా ప్రతినిధులు... అధికారులు ఉమ్మడిగా పీజీఆర్ఎస్ ప్రతీ శుక్రవారం ఫీల్డ్ గ్రీవెన్స్ డే సత్వర ఫైళ్ల క్లియరెన్సుతో సత్వర సేవలు ప్రజల సమయాన్ని వృధా చేయొద్దు టెక్నాలజీని వినియోగించండి... మానవీయ కోణంతో వ్యవహరించండి 7వ రోజు జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి: అర్జీలు, ఫిర్యాదులు పరిష్కారంలో ఎలాంటి అలక్ష్యం చూపొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కొందరు కలెక్టర్లు అర్జీలు తీసుకుని కారులోనే పడేస్తున్నారనే ఫిర్యాదులు...

Read Full Article

Share with friends