పదేపదే చెప్పాలా..? పద్ధతి మార్చుకోరా..?
పదేపదే చెప్పాలా..? పద్ధతి మార్చుకోరా..? • పారిశుద్ధ్య పర్యవేక్షక సిబ్బందిపై కమిషనర్ అసహనం నగరంలో మెరుగైన పారిశుద్ధ్యమే ధ్యేయంగా జారీ చేసిన కీలక ఆదేశాల అమలులో ఎందుకింత నిర్లక్ష్యం..? పదేపదే చెప్పాలా..? తాను వచ్చి రెండు వారాలు అవుతున్నా ఇంకా పద్ధతి మార్చుకోరా..? అంటూ కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన వై. జంక్షన్లోని 16వ శానిటేషన్ డివిజన్లో మస్టర్ తనిఖీ నిర్వహించారు. బళ్ళారి చౌరస్తా, సీతరాంనగర్, ఆశోః్...